
Play all audios:
జూన్ 4ను సంక్రాంతి, దీపావళి కలబోతగా చేసుకుందాం కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో, రాష్ట్రంలో కూటమి సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి జూన్ 4న ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో ఆ రోజును
సంక్రాంతి, దీపావళి పండుగల కలబోతగా చేసుకోవాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు.