
Play all audios:
విజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశా రాష్ట్రం ఖుర్థ జిల్లా బ్యాంకోయి ఔట్పోస్ట్ ఏఎస్సై తుషార్ నాయక్,
హోం గార్డు .. ఓ కేసులో ఆ వ్యక్తి పేరును తొలగించడానికి రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు.