Andhra pradesh news: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాకు వర్షసూచన

feature-image

Play all audios:

Loading...

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్‌నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. విశాఖ: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్‌నకు తూర్పు


ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది.  24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంట కోస్తా


జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. (Andhra Pradesh News)