
Play all audios:
Reported by: Published by: Last Updated:May 24, 2024 3:27 PM IST అసలే ఓ వైపు సెలవులు.. మరో వైపు అన్ని పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దీనితో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారు
మ్రోగుతున్నాయి. అయితే స్వామి వారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం.. ! కలియుగ వైకుంఠం శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించే భక్తుల కోసం టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం
వేసవి సెలవుల కాలం కావడం, అలాగే పలు పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తిరుమల లో భారీ రద్దీ పెరిగింది. దీనితో టీటీడీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా భక్తుల
రద్దీతో తిరుమలలో ఆధ్యాత్మిక వెల్లివిరుస్తోంది. అంతేకాదు కళ్యాణకట్టల వద్ద సైతం భక్తుల క్యూ కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం తిరుమల
శ్రీవారి దర్శనానికి 30 నుండి 40 గంటల సమయం పడుతుందని ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. కాగా ఈ భక్తుల రద్దీ వేసవి సెలవులు ముగిసే వరకు కొనసాగుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సంధర్భంగా అలిపిరి మెట్ల వద్ద సైతం హడావుడి కనిపిస్తోంది. అలిపిరి మెట్ల ద్వారా నడక సాగించే భక్తుల గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి.ఇలా
చేస్తే చాలు సమస్త దేవతల అనుగ్రహం మీపైనే.. అనుకున్నవన్నీ జరగాల్సిందే!సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆది
వారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సిఫార్సు లేఖల్ని కూడా స్వీకరించమని, ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ కోరుతోంది.5000 ఏళ్ల నాటి పురాతన ఆలయం.. ఇంద్రుడు, ఇతర
దేవతలు పూజించిన గుడి.. దర్శిస్తే లైఫ్ సెటిల్ఇక తిరుమలలో మే 23న 65,416 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.51 కోట్ల హుండీ కానుకలు
వచ్చాయి. సర్వదర్శనం టోకెన్స్ ఉన్నవారికి శ్రీవారిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. మరి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని, ప్లాన్ చేసుకోవాల్సిన
అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి 30 నుండి 40 గంటల సమయం పడుతుందని ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
కాగా ఈ భక్తుల రద్దీ వేసవి సెలవులు ముగిసే వరకు కొనసాగుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సంధర్భంగా అలిపిరి మెట్ల వద్ద సైతం హడావుడి కనిపిస్తోంది.
అలిపిరి మెట్ల ద్వారా నడక సాగించే భక్తుల గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి. advertisement సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ రంగంలోకి దిగింది.
జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సిఫార్సు లేఖల్ని కూడా స్వీకరించమని, ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ కోరుతోంది.
advertisement ఇక తిరుమలలో మే 23న 65,416 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.51 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. సర్వదర్శనం టోకెన్స్
ఉన్నవారికి శ్రీవారిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. మరి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని, ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. Location :
Tirumala,Chittoor,Andhra Pradesh First Published : May 24, 2024 3:27 PM IST Read More