
Play all audios:
దిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల సభ దిల్లీలో జరిగింది. కులగణనపై రాహుల్ గాంధీకి అభినందనలు తెలుపుతూ ఈ సభను నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన కులగణనను పవర్ పాయింట్ ప్రజంటేషన్
ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు హాజరయ్యారు.