
Play all audios:
Reported by: Published by: Last Updated:April 08, 2024 4:01 PM IST భద్రాచలంలో శ్రీరామనవమి రోజున కల్యాణం జరగనుంది. ఈ ఏడాది 2 లక్షల భద్రాద్రి తలంబ్రాల ప్యాకెట్స్ని TSRTC పంపిణీ చేయనుంది. X ఈ
ఏడాది 2 లక్షల భద్రాద్రి తలంబ్రాల ప్యాకెట్స్ పంపిణీ చేయనున్న TSRTC... ఇలా బుక్ చేయండి గత పలు సంవత్సరాలుగా ఆర్టీసీ భద్రాద్రి రాములవారి సేవలో తన వంతు పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ఏడాది సైతం
రాములవారి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 17న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వేదికగా అంగరంగ వైభవంగా జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవం
సందర్భంగా ఈ వేడుకకు వెళ్లలేని భక్తుల కోసం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో తెలంగాణ ఆర్టీసీ ముత్యాల తలంబ్రాల కోసం లాజిస్టిక్ సర్వీస్ను ప్రారంభించింది.ఈ సర్వీస్ ద్వారా ఆన్లైన్ మరియు
ఆఫ్లైన్ విధానంలో ముత్యాల తలంబ్రాలను బుక్ చేసుకున్న భక్తులకు తెలంగాణ ఆర్టీసీ ఇంటి వద్దకి చేర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపద్యంలో ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల ఆర్టీసీ కార్గో రీజనల్
కోఆర్డినేటర్ ప్రసాద్ లోకల్ ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...Tirumala Alert: తిరుమల భక్తులకు అలర్ట్... మూడు రోజులు పలు సేవలు రద్దుభద్రాచల శ్రీ
సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరగబోయే సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్ సర్వీస్ ద్వారా భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందించే కార్యక్రమాన్ని ఏప్రిల్ 4
నుంచే ప్రారంభించింది. ఈ ముత్యాల తలంబ్రాలు కావాలనుకునే భక్తులు www. tsrtclogistics.in అనే వెబ్సైట్ ని సందర్శించి అందరూ ముత్యాల తలంబ్రాలు అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత వారికి కావాల్సిన
మొత్తంలో ముత్యాల తలంబ్రాలు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కో ప్యాకెట్ ధర రూ.151 గా నిర్ణయించడం జరిగింది.టీఎస్ లాజిస్టిక్ సర్వీస్ ద్వారా బుక్ చేసుకున్న భక్తుల ఇంటి వద్దకే ఆర్టీసీ సిబ్బంది
ముత్యాల తలంబ్రాలను చేరవేచ్చేందుకు కృషి చేస్తారు. అంతేకాకుండా ఈ బుకింగ్ ఆన్లైన్ విధానాలతో పాటు ఆఫ్లైన్ విధానంలో కూడా అందుబాటులో ఉంది. దగ్గరలోని ఆర్టీసీ కార్గో సెంటర్ కానీ దగ్గరలోని బస్టాండ్
వద్దకు వెళ్లి కాని ముత్యాల తలంబ్రాలను బుక్ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ఆర్టీసీ కల్పిస్తుంది.Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా? మూడు పూటలు ఉచిత భోజనం... ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం
లేదుగత ఏడాది రూ.116 రూపాయలుగా ఒక్కో ముత్యంతో ఉన్న తలంబ్రాల ప్యాకెట్ ను భక్తులకు అందించగా, నాడు లక్ష 17 వేల పైచిలుకు ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లను భక్తులకు ఆర్టీసీ ద్వారా చేరడం జరిగింది. ఈ
ఏడాది పలు కారణాలవల్ల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ ను రూ. 151 చేసినప్పటికీ ఈ ఏడాది రెండు లక్షలకు పైగా భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు అంచనాల వేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర
వ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఆర్టీసీ అందిస్తున్న ఈ ముత్యాల తలంబ్రాల లాజిస్టిక్ సర్వీసును ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అంటూ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఆర్టీసీ కార్గో రీజనల్ కోఆర్డినేటర్
ప్రసాద్ తెలిపారు. ఈ సర్వీస్ ద్వారా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో ముత్యాల తలంబ్రాలను బుక్ చేసుకున్న భక్తులకు తెలంగాణ ఆర్టీసీ ఇంటి వద్దకి చేర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపద్యంలో
ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల ఆర్టీసీ కార్గో రీజనల్ కోఆర్డినేటర్ ప్రసాద్ లోకల్ ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... advertisement భద్రాచల శ్రీ
సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరగబోయే సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్ సర్వీస్ ద్వారా భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందించే కార్యక్రమాన్ని ఏప్రిల్ 4
నుంచే ప్రారంభించింది. ఈ ముత్యాల తలంబ్రాలు కావాలనుకునే భక్తులు www. tsrtclogistics.in అనే వెబ్సైట్ ని సందర్శించి అందరూ ముత్యాల తలంబ్రాలు అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత వారికి కావాల్సిన
మొత్తంలో ముత్యాల తలంబ్రాలు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కో ప్యాకెట్ ధర రూ.151 గా నిర్ణయించడం జరిగింది. advertisement టీఎస్ లాజిస్టిక్ సర్వీస్ ద్వారా బుక్ చేసుకున్న భక్తుల ఇంటి వద్దకే
ఆర్టీసీ సిబ్బంది ముత్యాల తలంబ్రాలను చేరవేచ్చేందుకు కృషి చేస్తారు. అంతేకాకుండా ఈ బుకింగ్ ఆన్లైన్ విధానాలతో పాటు ఆఫ్లైన్ విధానంలో కూడా అందుబాటులో ఉంది. దగ్గరలోని ఆర్టీసీ కార్గో సెంటర్ కానీ
దగ్గరలోని బస్టాండ్ వద్దకు వెళ్లి కాని ముత్యాల తలంబ్రాలను బుక్ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ఆర్టీసీ కల్పిస్తుంది. advertisement గత ఏడాది రూ.116 రూపాయలుగా ఒక్కో ముత్యంతో ఉన్న తలంబ్రాల ప్యాకెట్
ను భక్తులకు అందించగా, నాడు లక్ష 17 వేల పైచిలుకు ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లను భక్తులకు ఆర్టీసీ ద్వారా చేరడం జరిగింది. ఈ ఏడాది పలు కారణాలవల్ల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ ను రూ. 151
చేసినప్పటికీ ఈ ఏడాది రెండు లక్షలకు పైగా భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు అంచనాల వేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఆర్టీసీ అందిస్తున్న ఈ ముత్యాల
తలంబ్రాల లాజిస్టిక్ సర్వీసును ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అంటూ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఆర్టీసీ కార్గో రీజనల్ కోఆర్డినేటర్ ప్రసాద్ తెలిపారు. Location : Bhadrachalam,Khammam,Telangana
First Published : April 08, 2024 4:01 PM IST Read More