
Play all audios:
Reported by: Published by: Last Updated:August 03, 2024 11:59 AM IST 300 సంవత్సరాలు కాలం నాటి మమ్మీలుగా గుర్తిస్తున్నారు. ఆనాటి ఆనవాళ్లు బైరెడ్డిపల్లి మండలంలో కనిపించడం వెనుక పెద్ద మొత్తంలో
రాజులు తిరిగిన నెలగా ప్రజలు భావిస్తున్నారు. X MUMMIES: ఆ జిల్లాలో వందల ఏళ్ల నాటి మమ్మీలు.. శబ్దమైతే వణకాల్సిందే! చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో రాజులు పరిపాలన కాలంలో జరిగిన అశక్తి
కరమైన సన్నివేశాలు న్యూస్ 18 ద్వారా వెలుగులోకి తీసుకోరావడం జరిగింది. నెళ్లిపట్ల గ్రామానికి నైరుతి భాగంలో నాయపనేని చెరువు ఉంది.. చెరువుకు ఆనుకోని రిజర్వడ్ పారెస్టు ఏరియాలోవందల సంఖ్యలో సమాధులు
దర్శనమిస్తాయి. వీటిని క్షుణ్ణoగా పరిశీలించిన గొర్రెలు, పశువుల కాపరులకు పురాతనమైన ఖడ్గాలు, మట్టి కుండలు కంట పడ్డాయి... ఇక్కడేమో వింత వస్తువులు కంట పడుతున్నాయని ఆ నోటా ఈ నోటా పాకి నెలకొన్న
విషయం బహిర్గతం కావడంతోన్యూస్ 18 ఛానల్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించే ప్రయత్నం చేయగా ఆసక్తి కరమైన విషయాలను స్థానిక గ్రామ వాసిశేఖర్ స్వామి వివరించారు. రాజుల పరిపాలన కాలంలో యుద్ధాలు
జరుగుతున్నప్పుడు యుద్ధంలోమరణించిన వారిని అక్కడే పూడ్చి ,గుర్తుగా వారు ధరించిన ఖడ్గాలు, వారు వాడే కత్తులు ఇతర సామాగ్రిని పెట్టి వాటిపై రాతి బండ పెట్టి,చుట్టూ రాళ్లు పెట్టడం జరిగింది. వీటిని
మమ్మీలు అంటారని స్థానికులు తెలిపారు.నెల్లిపట్ల పంచాయతి పరిధిలో సుమారు 11 గ్రామాలు కలవు. గ్రామాల్లో ఉన్నటువంటి కాపరులు గొర్రెలు, పశువులను మేతకు రిజర్వడ్ పారెస్టు ఏరియాకు తొలుకొని వెళ్లి,
రోజంతా మేత ఆడించే వారు. కానీ రోజు వాళ్ళకి అక్కడ వింత దృశ్యాలు కంట పడేవి, ఒక పెద్ద రాతి బండ,దాని చుట్టూ చిన్న చిన్న రాళ్లతో ప్రహరీ ఇలా ఒక్కటి కాదు, వందల సంఖ్యలో కంట పడ్డాయి. వీటిని క్షుణ్ణంగా
పరిశీలించిన వారికి సంఘటన స్థలాల్లో రాగి రేకులు, ఆనాడు వాడే ఇనుప వస్తువులు కంట పడ్డాయి. ఇవి ఉన్న చోట ఏమో ఉన్నాయని అక్కడ తవ్వకాలు కూడా జరిపిన ఆనవాళ్లు కనపడుతున్నాయి నేటికి.బంగారం ధర ఢమాల్..
రూ.6,300 పతనం, వెండి రూ.11 వేలు ఫసక్, అంతలోనేస్థావరాలు గుర్తింపు:పెద్ద రాతి బండలు లేదంటే బండ కింద గొయ్యలు, చుట్టూ గులక రాళ్లు లేదంటే స్థంభాలు కంట పడుతున్నాయి.. వీటిని పరిశీలించడానికి
పురావస్తు శాఖకు సంబంధించిన సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. సమాధుల్లో ఎమన్నా నిధులు ఉంటాయని అభూత కల్పనతో రాత్రి సమయంలో తవ్వకాలు జరుపుతున్నారు.
కొంత మేరకు శ్రమించి,తవ్వకాలు జరిపి,ఏమి లభ్యం కాకపోతే తిరుగు ప్రయాణం సాగించడం లేదంటే అక్కడ చిన్న చిన్న శబ్దాలు వస్తే పరుగులు తీయడం వంటి జరుగుతున్నాయి.అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు..
ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి, ప్రభుత్వం అదిరే గుడ్ న్యూస్ ఎప్పుడు? నెల్లిపట్ల పంచాయతి పరిధిలో సుమారు 11 గ్రామాలు కలవు. గ్రామాల్లో ఉన్నటువంటి కాపరులు గొర్రెలు, పశువులను మేతకు రిజర్వడ్
పారెస్టు ఏరియాకు తొలుకొని వెళ్లి, రోజంతా మేత ఆడించే వారు. కానీ రోజు వాళ్ళకి అక్కడ వింత దృశ్యాలు కంట పడేవి, ఒక పెద్ద రాతి బండ,దాని చుట్టూ చిన్న చిన్న రాళ్లతో ప్రహరీ ఇలా ఒక్కటి కాదు, వందల
సంఖ్యలో కంట పడ్డాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన వారికి సంఘటన స్థలాల్లో రాగి రేకులు, ఆనాడు వాడే ఇనుప వస్తువులు కంట పడ్డాయి. ఇవి ఉన్న చోట ఏమో ఉన్నాయని అక్కడ తవ్వకాలు కూడా జరిపిన ఆనవాళ్లు
కనపడుతున్నాయి నేటికి. advertisement స్థావరాలు గుర్తింపు: పెద్ద రాతి బండలు లేదంటే బండ కింద గొయ్యలు, చుట్టూ గులక రాళ్లు లేదంటే స్థంభాలు కంట పడుతున్నాయి.. వీటిని పరిశీలించడానికి పురావస్తు శాఖకు
సంబంధించిన సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. సమాధుల్లో ఎమన్నా నిధులు ఉంటాయని అభూత కల్పనతో రాత్రి సమయంలో తవ్వకాలు జరుపుతున్నారు. కొంత మేరకు
శ్రమించి,తవ్వకాలు జరిపి,ఏమి లభ్యం కాకపోతే తిరుగు ప్రయాణం సాగించడం లేదంటే అక్కడ చిన్న చిన్న శబ్దాలు వస్తే పరుగులు తీయడం వంటి జరుగుతున్నాయి. advertisement నేటికి అక్కడక్కడ నిధులు కోసం తవ్వకాలు
జరుగుతూనే ఉన్నాయి. 300 సంవత్సరాలు కాలం నాటి మమ్మీలుగా గుర్తిస్తున్నారు. ఆనాటి ఆనవాళ్లు బైరెడ్డిపల్లి మండలంలో కనిపించడం వెనుక పెద్ద మొత్తంలో రాజులు తిరిగిన నెలగా ప్రజలు
భావిస్తున్నారు.నెల్లిపట్ల గ్రామం అంటే రాజుల కాలం యుద్ధాలు నే లగా భావిస్తున్నారు.ఏది ఏమైనా ఈజిప్టు మమ్మీలను తలపించే రాజుల కాలం నాటి సమాధులు వందల సంఖ్యలో రిజర్వడ్ పారెస్టు ఏరియాలో కంట పడటం
ఆశ్చర్యానికి గురిచేసిందనడంలో సందేహం లేదు. Location : Hyderabad,Hyderabad,Telangana Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh First Published : August 03, 2024 11:59 AM IST Read More