Mlc kavitha: జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం

feature-image

Play all audios:

Loading...

హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో వారితో భేటీ అయ్యారు. సింగరేణి ప్రాంత జాగృతి నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ


సమావేశంలో తాజా పరిణామాలు, జాగృతి తరఫున చేపట్టే కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.