
Play all audios:
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్కు శ్రీవేంకటేశ్వరస్వామి
చిత్రపటాన్ని అందజేస్తున్న సీఎం చంద్రబాబు దిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. తొలుత కేంద్ర
పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్
ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, సీఆర్ పాటిల్తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన వివిధ
అంశాలపై వారితో చర్చించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు సీఆర్ పాటిల్ను సత్కరిస్తున్న సీఎం