
Play all audios:
ఏపీలో ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. By Features Desk Published : 12 May 2025 16:53 IST Ee Font size *
ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 19 నుంచి 28వ
తేదీ వరకు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షల హాల్టికెట్లను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. రెగ్యులర్, ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి
విద్యార్థుల హాల్టికెట్లు BSE.AP.GOV.IN వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ వివరాలను ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే, మన మిత్ర ద్వారా వాట్సప్లోనూ హాల్టికెట్లు
పొందొచ్చని అధికారులు సూచించారు. హాల్టికెట్ల కోసం క్లిక్ చేయండి గమనిక: _ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల
అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు
యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._