Telangana districts | ts districts | districts news - eenadu

feature-image

Play all audios:

Loading...

అభివృద్ధికి నిధులు.. ప్రాజెక్టులపై వినతులు [06:36] సరిగ్గా ఏడాది కిందట జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ప్రజా తీర్పు వెల్లడైంది. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్‌ ఎంపీ స్థానాల్లో గెలిచిన బండి సంజయ్,


గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి అర్వింద్‌ ఏడాది కాలంగా తమదైన పంథాలో అభివృద్ధి పనులు సాధిస్తున్నారు. కీలక ప్రాజెక్టుల సాధనపై దృష్టి పెట్టారు. బండి సంజయ్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తూ


నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.